సైకిల్‌పై మంత్రి పయనం.. అడ్డుకున్న పోలీసులు
చెన్నై,టీ.నగర్‌:  పుదుచ్చేరి సరిహద్దులో సైకిల్‌పై ప్రయాణిస్తున్న మంత్రిని శనివారం తమిళనాడు పోలీసులు అడ్డుకున్నారు.  కరోనా వైరస్‌  వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించారు. ఇతర రాష్ట్రాల ప్రజలను, వాహనాలను అనుమతించడం లేదు. ఇలావుండగా శనివారం పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణ…
గృహహింసకు ముగింపు పలకండి:యూఎన్‌ చీఫ్‌
న్యూయార్క్‌:  మహమ్మారి  కరోనా వైరస్‌  వ్యాప్తి కట్టడికై ప్రపంచ దేశాలు పోరాటం ఉధృతం చేసిన వేళ గృహహింస కేసుల సంఖ్యలో పెరుగుదల ఆందోళనకరంగా పరిణమించిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి  ఆంటోనియో గుటెరస్‌  అన్నారు. అత్యంత సురక్షితంగా భావించే సొంత ఇంటిలోనే మహిళలు హింసకు గురవడం.. బాధాకర విషయం అని విచారం…
రేపిస్టులకు కఠిన శిక్షలు విధిస్తున్న దేశాలివే!
న్యూఢిల్లీ : 'దిశ'పై ఘోరంగా అత్యాచారం జరిపి క్రూరంగా హత్య చేయడంతో నేరస్థులను బహిరంగంగా ఉరితీయాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలే  కాకుండా సామాన్యుడి నుంచి సామాజిక కార్యకర్త వరకు నేడు డిమాండ్‌ చేస్తున్నారు. రేప్‌ కేసులకు సంబంధించి ప్రపంచంలోని ఇతర దేశాల్లో కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి…
నీకు మాత్రం పోలీస్ భద్రత ఎందుకు: డీకే అరుణ
హైదరాబాద్‌ :  దిశ ఘటన యావత్తు దేశాన్ని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసిందని బీజేపీ మహిళ నాయకురాలు డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ నిర్భయ ఘటన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకురాలు డీకే అరుణ, మహిళ మోర్చా అధ్…
ఆరు నెలల్లో ఉరి...రేపటినుంచే దీక్ష
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) చైర్‌ పర్సన్‌ స్వాతి మాలివాల్‌ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరోసారి  పోరాటానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గత కొద్ది రోజులుగ…
నిఘా నీడలో..
జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో నగరానికి చేరుకోనున్నారు. అయితే, ఆందోళనలను కట్టడి చేసేందుకు పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. నిరసన తెలిపేందుకు కార్మికులు ఏ మలుపు నుంచి ఎక్కడ ప్రత్యక్షమవుతారో.. ఏ గుంపు ఎటు నుంచి వస్తుందో తెలియకపోవడంతో పోలీసులు అన్…